Urvashi Rautela: భారత్, పాకిస్థాన్ మ్యాచ్లో నటి ఊర్వశీ రౌతేలాకు అభిమాని స్వీట్ సర్ప్రైజ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్లో దాయాదుల పోరు జరిగింది. ఈ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ను చూసేందుకు సినీ సెలబ్రిటీలు అక్కడికి వెళ్లారు.
ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలాకు ఓ అభిమాని స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. రెండురోజుల్లో ఆమె బర్త్డే కావడంతో కేక్ తీసుకొచ్చారు. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే ఆమె కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలాకు ఓ అభిమాని స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. రెండురోజుల్లో ఆమె బర్త్డే కావడంతో కేక్ తీసుకొచ్చారు. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే ఆమె కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.