భారత్, పాకిస్థాన్ మ్యాచ్లో నటి ఊర్వశీ రౌతేలాకు అభిమాని స్వీట్ సర్ప్రైజ్
ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలాకు ఓ అభిమాని స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. రెండురోజుల్లో ఆమె బర్త్డే కావడంతో కేక్ తీసుకొచ్చారు. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే ఆమె కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.