ఇండిగో విమానంలో మహిళకు ప్రాణాపాయం.. కాపాడిన తోటి ప్రయాణికుడు
- శుక్రవారం బెంగళూరు-ఢిల్లీ ఇండిగో విమానంలో వెలుగు చూసిన ఘటన
- మార్గమధ్యంలో ప్రయాణికురాలికి అకస్మాత్తుగా గుండెపోటు
- వెంటనే మహిళకు సీపీఆర్ చేసిన తోటి ప్రయాణికుడు
- విమానం ఢిల్లీలో దిగగానే ఆసుపత్రికి మహిళ తరలింపు
- బాధితురాలికి ప్రాణాపాయం తప్పిందని ఎయిర్లైన్స్ ప్రకటన
ఈ క్రమంలో విమానంలో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ వెంటనే రంగంలోకి దిగారు. ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. విమానం ఢిల్లీలో లాండ్ అవగానే సిబ్బంది మహిళను ఆసుపత్రికి తరలించారు. తోటి ప్రయాణికుడు తక్షణం స్పందించడంతో మహిళకు ప్రాణాపాయం తప్పిందని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.