టీ20 ప్రపంచకప్.. శ్రీలంకపై ఆసీస్ సునాయాస విజయం
- శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గిన ఆస్ట్రేలియా
- 42 బంతుల్లో10 ఫోర్లతో 65 పరుగులు చేసిన వార్నర్
- పొదుపుగా బౌలింగ్ చేసిన జంపాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కుశాల్ పెరీరా (35), అసలంక (35), బి.రాజపక్స (33 నాటౌట్) రాణించడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమిన్స్, జంపా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పొదుపుగా బౌలింగ్ చేసిన ఆడం జంపాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.