66 కేసులు పరిష్కారమైతే.. రూ.80 వేల కోట్లు వస్తాయి: అరుణ్ జైట్లీ
- మొండి బకాయిల రికవరీ
- ఎన్డీఏ చర్యలు చేపడుతోంది
- ఈ ఆర్థిక సంవత్సరంలో పరిష్కారం
ఎస్సార్ స్టీల్ ఇండియా లిమిటెడ్, భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ తదితర కేసులు ఈ ఆర్థిక సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశముందన్నారు. ఈ కేసులను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ పరిష్కరిస్తోందన్నారు. మొత్తంగా 66 కేసులు పరిష్కారమైతే రుణదాతలకు రూ.80 వేల కోట్లు వస్తాయని జైట్లీ వెల్లడించారు.