సాయిపల్లవితో శేఖర్ కమ్ముల మరో సినిమా!
- 'ఫిదా' తర్వాత శేఖర్ మరో ప్రేమకథ
- హీరోగా విక్రం తనయుడి పరిచయం
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిపల్లవి
విశేషం ఏమిటంటే, ఇందులో కూడా కథానాయికగా 'ఫిదా' నాయిక సాయిపల్లవిని తీసుకుంటున్నారట. శేఖర్ ఆమెకు కథను వినిపించడం.. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయని, ఇక డేట్స్ కేటాయించడమే తరువాయని సమాచారం. మరో విశేషం ఏమిటంటే, ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అక్టోబర్ నుంచి దీని షూటింగ్ జరుగుతుంది.