కేసీఆర్ ఇక్కడివాడా? వలస వాదేగా?: రేవంత్ రెడ్డి
- ఆయన పూర్వీకులు బీహార్ నుంచి విజయనగరం వచ్చారు
- ఆపై తెలంగాణలో స్థిరపడ్డారు
- ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే గుత్తి కోయలపై అకారణంగా దాడులు
- అసెంబ్లీలో లేవనెత్తుతానన్న రేవంత్ రెడ్డి
తెలుగుదేశం నేతలతో కలసి ఓ గూడేన్ని సందర్శించిన ఆయన, కేసీఆర్ పూర్వీకులు బీహార్ నుంచి విజయనగరానికి, ఆ తరువాత తెలంగాణకు వలస వచ్చారని గుర్తు చేసిన ఆయన, తన కొడుకుకు ఆయన గుంటూరులో చదువు చెప్పించుకున్నారని, ఆ తరువాతే అమెరికాకు పంపారని తెలిపారు. తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో గుత్తికోయల అంశాన్ని లేవనెత్తుతానని, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.