‘ఇండియా’ చైర్ పర్సన్గా సోనియా.. కన్వీనర్గా నితీశ్కుమార్!
- బీజేపీకి వ్యతిరేకంగా పుట్టిన ‘ఇండియా’
- సోనియా నిరాకరిస్తే ఆమె నామినేట్ చేసిన వ్యక్తి చైర్ పర్సన్ అవ్వచ్చు
- ఈ నెల 31న ప్రకటించే అవకాశం
సమన్వయ కమిటీకి సోనియాగాంధీ నాయకత్వం వహించాలని కాంగ్రెస్ నేతలు సోనియాను కోరినట్టు సమాచారం. ఒకవేళ సోనియా అందుకు నిరాకరిస్తే ఆమె నామినేట్ చేసిన వ్యక్తి సమన్వయ కమిటీకి నాయకత్వం వహిస్తారని చెబుతున్నారు. కన్వీనర్గా నితీశ్ వైపే మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తోంది.