తెలంగాణలో మరో 453 మందికి కొవిడ్ పాజిటివ్
- గత 24 గంటల్లో 89,675 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 69 కేసులు
- కరీంనగర్ జిల్లాలో 55 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 8,137 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 6,51,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,39,456 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 8,137 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా మృతుల సంఖ్య 3,836కి పెరిగింది.
