Uttar Pradesh: మంత్రులకు వర్క్ ఫ్రం హోమ్.. ఆదేశాలు జారీ చేసిన యోగి

Yogi Adityanath advises ministers to work from home
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులంతా సచివాలయానికి రాకుండా... ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో ఇచ్చిన పార్టీకి యూపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ హాజరుకావడంతో... ఇప్పుడు ఆయన స్వయంగా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. మరోవైపు, కరోనా విస్తరించకుండా యూపీ ప్రభుత్వం పలు చర్యలను చేపడుతోంది.
Go Back to Shorts
Uttar Pradesh
Ministers
Work From Home
Yogi Adityanath

More Telugu News