ఏపీ ప్రభుత్వానికి పయ్యావుల కేశవ్ సవాల్
- బినామీలపై చర్యలకు కేంద్రం కఠిన చట్టం తీసుకొచ్చింది
- బినామీ ఆస్తులను కేంద్రానికి అటాచ్ చేయాలి
- ఆ భూములు అమ్మి రాష్ట్ర ఖజనాకు ఇవ్వాలి
ఆ భూములు అమ్మి రాష్ట్ర ఖజనాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బినామీ ఆస్తులను జప్తు చేయాలని కోరితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. బినామీలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొచ్చిందని, ఆ భూములను వెంటనే సీజ్ చేసే అధికారం కేంద్రానికి ఉందని అన్నారు. ఆ చట్టానికి సంబంధించిన ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదేమో అన్న పయ్యావుల కేశవ్, బినామీ యాక్టుకు సంబంధించిన ప్రతిని స్పీకర్ తమ్మినేని ద్వారా ప్రభుత్వానికి అందజేశారు.