తెలంగాణలో నేటి వాతావరణంలో విచిత్ర పరిస్థితి!
- నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు
- వర్షాలు పడని ప్రాంతాల్లో వడగాలులు
- ఏపీలో బలపడిన ఫణి తుపాను ప్రభావం
మరోవైపు, ఫణి తుపాను సోమవారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారింది. మంగళవారం అది అతి తీవ్ర తుపానుగా మారనుంది. 1న పెనుతుపానుగా మారి, 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణం చేస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణించే సమయంలో గంటకు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.