పవన్ కల్యాణ్తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం
- మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో భేటీ
- దాదాపు రెండు గంటల పాటు సమావేశమైన పవన్, రంగనాథ్
- మర్యాదపూర్వక భేటీ అని పవన్ కల్యాణ్ కార్యాలయం ప్రకటన
ఈ నేపథ్యంలో వీరి మధ్య రెండు గంటల పాటు సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరంలో హైడ్రా పనితీరు తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని పవన్ కల్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.