ఇండియన్ ఆర్మీపై అలియా భట్ భావోద్వేగపూరిత పోస్ట్
- భారత్, పాక్ ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి పోస్ట్
- ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుందన్న అలియా
- అలియా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ భారత ఆర్మీని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుందని అలియా పెట్టిన ఈ భావోద్వేగపూరిత పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్తా వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశకోసం మనకోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం.
మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుస్తుంది" అంటూ అలియా తన ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్గా రాసుకొచ్చారు.
"గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్తా వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశకోసం మనకోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం.
మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుస్తుంది" అంటూ అలియా తన ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్గా రాసుకొచ్చారు.
More Telugu News
3 నిమిషాల్లో బుకింగ్స్ ఖాళీ.. రాయల్ ఎన్ఫీల్డ్ స్పెషల్ బైక్కు భారీ డిమాండ్
![]()
E20 పెట్రోల్పై కేజ్రీవాల్ పోరుబాట.. ప్రధాని నివాసానికి పాదయాత్ర
![]()
'జెన్-జీ భుజంపై తుపాకీ.. లక్ష్యం భారతదేశం': నటి తనూశ్రీ దత్తా పోస్ట్ వైరల్!
![]()
బిర్యానీ ఎక్కడ పుట్టింది? పర్షియాలోనా.. భారత్లోనా.. చరిత్ర ఏం చెబుతోంది?
![]()
ఒంటరితనాన్ని దూరం చేస్తూ.. సంతోషాన్ని పంచుతున్న పందిపిల్ల.. ఎక్కడో తెలుసా?
![]()
ఈ20 పెట్రోల్పై కేజ్రీవాల్ యుద్ధం: 'అధ్యయనం లేదు.. స్పష్టత లేదు' అంటూ తీవ్ర విమర్శలు
![]()
జులై జాక్పాట్.. రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు
![]()
భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ వార్.. వైసీపీ ఆసక్తికర ట్వీట్
![]()
ఉరకలెత్తుతున్న గోదావరి... ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
![]()
చికెన్ Vs గుడ్లు: తక్కువ క్యాలరీలతో ఎక్కువ ప్రోటీన్కు ఏది బెస్ట్?
![]()
హైదరాబాద్ జూ పార్క్ టికెట్ ధరల పెంపు నేటి నుంచే.. ఎంత పెరిగాయంటే?
![]()
ఒకప్పటి ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు జావెలిన్ ఛాంపియన్.. నీరజ్ను ఓడించిన పతిరగే!
![]()
హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త... త్వరలో మెట్రో రైలు, ఆర్టీసీకి ఒకే టికెట్!
![]()
అజిత్ దోవల్కు లోక్మాన్య తిలక్ జాతీయ పురస్కారం: అమిత్ షా చేతుల మీదుగా ప్రధానం
![]()
'కొరియన్ కనకరాజు' ట్రైలర్పై రామ్ చరణ్ ప్రశంసలు.. అంచనాలు పెంచేలా వరుణ్ తేజ్ లుక్!
![]()