allu aravind: నా వల్ల చాలామంది కెరీర్‌లో పైకి వచ్చారు కానీ...: అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • తన వల్ల పైకి వచ్చిన కొంతమంది ఆ తర్వాత గీతదాటారని వ్యాఖ్య
  • చందూ మొండేటి మాత్రం ఇచ్చిన మాటకే కట్టుబడ్డారన్న అల్లు
  • సినిమా పూర్తయ్యాకే ఇతర ప్రాజెక్టులు టేకప్ చేస్తానని ఫిక్స్ అయ్యాడన్న అల్లు అరవింద్
Allu Aravind interesting comments on directors

తన వల్ల చాలామంది కెరీర్ లో పైకి వచ్చారని, కానీ కొంతమంది ఆ తర్వాత ఈ విషయాన్ని మరిచిపోయారని ప్రముఖ సిని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. గీత దాటి వెళ్లి వారి పేర్లను తాను ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదన్నారు. '2018' సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటిని ప్రశంసించారు. ఈ సందర్భంగా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వల్ల పైకి వచ్చినవారు చాలామంది ఇప్పుడు గీత దాటారని, కానీ చందూ మొండేటి మాత్రం ఇచ్చిన మాటకే కట్టుబడ్డారన్నారు. తన సినిమా పూర్తయ్యాకే ఇతర ప్రాజెక్టులు టేకప్ చేస్తానని ఫిక్స్ అయ్యాడన్నారు.

  • Loading...

More Telugu News