214 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ముందుంచిన ఢిల్లీ
- 37 బంతుల్లో 82 పరుగులతో రెచ్చిపోయిన రిలీ రోసోవ్
- రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగులు చేసిన ఢిల్లీ
- ఖాతా తెరవకుండానే ధావన్ వికెట్ ను కోల్పోయిన పంజాబ్
ఇక పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. శిఖర్ ధవన్ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇషాంత్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతికి స్లిప్ లో అమన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పంజాబ్ ఖాతా తెరవకముందే ధావన్ వికెట్ ను కోల్పోయింది. ప్రభుసిమ్రన్, అథర్వ తైడే క్రీజులో ఉన్నారు.