కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో హరీశ్ రావు భేటీ
- జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల కోసం చండీగఢ్ వెళ్లిన హరీశ్ రావు
- మర్యాదపూర్వకంగానే నిర్మలతో భేటీ
- తెలంగాణ అంశాలేవీ చర్చకు రాని వైనం
కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా తెలంగాణ చెల్లించిన మొత్తం.. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణకు కేంద్రం విడుదల చేసిన నిధులపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో నిర్మల, హరీశ్ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తనతో హరీశ్ రావు భేటీ అయిన విషయాన్ని నిర్మల కార్యాలయమే వెల్లడించింది.