మజ్లిస్ మద్దతు యశ్వంత్ సిన్హాకే: అసదుద్దీన్ ఓవైసీ
- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
- సోమవారం నామినేషన్ వేసిన కేంద్ర మాజీ మంత్రి
- సిన్హాకే మజ్లిస్ ప్రజా ప్రతినిధులు ఓట్లేస్తారన్న అసదుద్దీన్
మజ్లిస్ పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకే ఓటు వేస్తారని సదరు ప్రకటనలో అసదుద్దీన్ ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే యశ్వంత్ సిన్హా తనకు ఫోన్ చేశారని, ఆ సందర్భంగానే ఆయనకు మద్దతు ప్రకటించానని ఆయన పేర్కొన్నారు.