Telugu Youth: యూపీఎస్సీ సివిల్స్-2019లో మెరుగైన ర్యాంకులు సాధించిన తెలుగుతేజాలు వీరే!

  • సివిల్స్ ఫలితాలు వెల్లడించిన యూపీఎస్సీ
  • టాపర్ గా నిలిచిన హర్యానా కుర్రాడు ప్రదీప్ సింగ్
  • ధాత్రి రెడ్డికి 46వ ర్యాంకు
Telugu youth gets better ranks in UPSC Civil Services results

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి దేశంలోని అత్యున్నత సర్వీసుల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్-2019 ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో హర్యానాలోని సోనేపట్ కు చెందిన ప్రదీప్ సింగ్ టాపర్ గా నిలిచాడు. మొత్తం 829 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా గణనీయమైన స్థాయిలో సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు.

  • పి.ధాత్రి రెడ్డి-46వ ర్యాంకు
  • మల్లవరపు సూర్యతేజ-76
  • కట్టా రవితేజ- 77
  • ఎంవీ సత్యసాయి కార్తీక్-103
  • మంద మకరంద్- 110
  • తాటిమాకుల రాహుల్ రెడ్డి-117
  • కె.ప్రేమ్ సాగర్-170
  • శ్రీచైతన్య కుమార్ రెడ్డి-250
  • చీమల శివగోపాల్ రెడ్డి-263
  • యలవర్తి మోహన్ కృష్ణ-283
  • ఎ.వెంకటేశ్వర్ రెడ్డి- 314
  • ముత్తినేని సాయితేజ- 344
  • ముక్కెర లక్ష్మీపావన గాయత్రి- 427
  • కొల్లాబత్తుల కార్తీక్-428
  • ఎన్.వివేక్ రెడ్డి-485
  • నీతిపూడి రష్మితారావు- 534
  • కోరుకొండ సిద్ధార్థ-566
  • సి.సమీర్ రాజా-603
  • కొప్పిశెట్టి కిరణ్మయి-633

More Telugu News