nagababu: టీడీపీకి ప్రతిఫలం లభించడం మొదలైంది: నాగబాబు కీలక వ్యాఖ్యలు

  • కర్మకు ఏ విధమైన మెునూ లేదు
  • ఏడు వంటకాలున్న భోజనంలో తొలి వంటకమిది
  • ట్విట్టర్ లో నాగబాబు వ్యాఖ్యలు
Nagababu comments on TDP Goes Viral

తెలుగుదేశం పార్టీ విత్తిన విత్తనాల నుంచి ప్రతిఫలాలను పొందడం ప్రారంభించిందని నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "కర్మకు ఏ విధమైన మెనూ లేదు. మీరు కోరుకున్నది మీకు లభిస్తుందో లేదో తెలియదు. అయితే, టీడీపీ ఇప్పుడు వారి డెజర్ట్ ను వడ్డిస్తోంది. ఇది ఒక ప్రారంభం మాత్రమే.  ఏడు వంటకాలున్న భోజనంలో 1 వంటకం మాత్రమే అందించబడింది, టిడిపి ఇప్పుడు వారు విత్తిన విత్తనాల నుంచి ప్రతిఫలాలను పొందుతోంది" అని వ్యాఖ్యానించారు. నాగబాబు ట్వీట్ వైరల్ కాగా, భిన్న రకాల కామెంట్లను వస్తున్నాయి.

More Telugu News