నారా లోకేశ్​ ప్రజా చైతన్య యాత్ర.. చిత్రమాలిక

Prajachaitany Yatra in East Godavari District
  • తూర్పు గోదావరిలో పర్యటించిన నారా లోకేశ్
  • సీతానగరం మండలంలో ప్రజా చైతన్య యాత్ర
  • రాజానగరంలో లోకేశ్ కు ఘనస్వాగతం
తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ పాల్గొన్నారు. సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక గ్రామం నుంచి రఘుదేవరపురం, రాజానగరంలలో లోకేశ్ పర్యటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు.. 
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Praja Chaitanya Yatra
East Godavari District

More Telugu News