ooti: ఊటీలో 250 అడుగుల లోయలో పడిన కారు: ఐదుగురి దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
ఊటీకి 24 కిలోమీటర్ల దూరంలోని  250 అడుగుల లోయలో కారు పడిపోయిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రగాయాలపాయ్యారు. చెన్నైకి చెందిన ఎనిమిది మంది స్నేహితులు టూర్‌లో భాగంగా ఊటీ పరిసరాల సందర్శనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని కోయంబత్తూరులోని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనపై పోలీసు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
ooti
Road Accident
five dead

More Telugu News