రాణించిన పూరన్, బదోనీ... సమద్ మెరుపులు... లక్నో 171-7
- ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
- 3 వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్
ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 28 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (0) డకౌట్ అయ్యాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (2) మరోసారి పేలవంగా ఆడి అవుటయ్యాడు. అటాకింగ్ బ్యాట్స్ మన్ డేవిడ్ మిల్లర్ 19 పరుగులు చేశాడు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లతో రాణించాడు. ఫెర్గుసన్ 1, మ్యాక్స్ వెల్ 1, మార్కో యన్సెన్ 1, చహల్ 1 వికెట్ తీశారు. ఎంతో ప్రమాదకరమైన నికోలాస్ పూరన్ వికెట్ చహల్ కు దక్కింది.