మెప్పించని ఆర్బీఐ నిర్ణయాలు... స్టాక్ మార్కెట్లకు నష్టాలు
- బ్యాంకుల్లో లిక్విడిటీ పెంచేందుకు చర్యలు తీసుకోని ఆర్బీఐ
- 197 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 43 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 197 పాయింట్లు నష్టపోయి 77,860కి పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 23,559 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (4.34%), భారతి ఎయిర్ టెల్ (3.60%), జొమాటో (2.10%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.86%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.45%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-2.38%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.03%), అదానీ పోర్ట్స్ (-1.44%), టీసీఎస్ (-1.31%), ఐసీఐసీఐ (-1.19%).