గన్నవరం ఎయిర్ పోర్టులో అమిత్ షాకు స్వాగతం పలికిన నారా లోకేశ్
- ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా
- చంద్రబాబు నివాసంలో డిన్నర్
- ఈ రాత్రికి విజయవాడో నోవాటెల్ లో బస
- రేపు కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ నూతన క్యాంపస్ కు ప్రారంభోత్సవం
అమిత్ షా విందు అనంతరం, ఈ రాత్రికి విజయవాడ నోవాటెల్ హోటల్ లో బస చేయనున్నారు. రేపు కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ నూతన క్యాంపస్ ను అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు.
