తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు
- విలేకరులపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మోహన్ బాబు
- ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబు
- విచారణ జరిపి... పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు
ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. విచారించిన హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నట్లు ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.