మరోసారి బెంగళూరు వెళ్లిన జగన్
- మంగళవారమే బెంగళూరు నుంచి వచ్చిన జగన్
- ఐదు రోజుల వ్యవధిలో తిరిగి బెంగళూరుకు వైసీపీ అధినేత
- ఈ నెల 5న లేదా 6న తాడేపల్లికి రానున్న జగన్
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నాకు హాజరయ్యారు. ఇప్పటివరకూ రెండుసార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ తొలిరోజు మాత్రం హాజరై తిరిగి వెళ్లిపోయారు.