చివరి అరగంటలో నష్టపోయిన మార్కెట్లు
- 188 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 38 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4.53 శాతం పెరిగిన ఎం అండ్ ఎం షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.53%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.87%), బజాజ్ ఫైనాన్స్ (1.52%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.27%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.08%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.50%), టాటా స్టీల్ (-1.46%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.41%), సన్ ఫార్మా (-1.29%).