దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. 941 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు
- బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరు
- 223 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్(4.67%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.09%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.93%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.90%), యాక్సిస్ బ్యాంక్ (2.47%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-5.79%), ఐటీసీ (-0.44%), విప్రో (-0.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.01%).