తెలుగు వార్తా స్ర‌వంతిలోకి మ‌రో ఛానెల్‌... 'స్వతంత్ర‌'ను ప్రారంభించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

ap cm ys jagan virtually launched the Swatantra channel studios
  • హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు
  • స్టూడియోల‌ను ప్రారంభించిన జ‌గ‌న్‌
  • త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ ఛానెల్ ప్ర‌సారాలు
తెలుగు వార్తా స్ర‌వంతిలోకి మ‌రో న్యూస్ ఛానెల్ ఎంట్రీ ఇచ్చింది. స్వ‌తంత్ర పేరిట స‌రికొత్త‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఛానెల్ కార్యాల‌యాల‌ను ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం రాత్రి లాంఛ‌నంగా ప్రారంభించారు. హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగించ‌నున్న ఈ ఛానెల్ కు చెందిన హైద‌రాబాద్ స్టూడియోల‌ను జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్ పద్ధతిలో ప్రారంభించారు. స్వ‌తంత్ర న్యూస్ ఛానెల్ ప్ర‌సారాలు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి.
Go Back to Shorts
Swatantra
Telugu News Chennel
Hyderabad
YS Jagan

More Telugu News