దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురి మృతి
- తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దులోని లింగంపల్లి బేస్క్యాంపులో ఘటన
- తీవ్ర ఘర్షణకు దారితీసిన వాగ్వివాదం
- చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషమం
ఈ ఘటనలో బీహార్కు చెందిన రాజమణి యాదవ్, డంజి, బెంగాల్కు చెందిన రాజుమండల్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ధర్మేందర్ అనే మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.