మీ పంతం వెనక మతలబు ఇదేనా?: దేవినేని ఉమ
- మీటర్ కాలితే రైతుజేబుకు చిల్లేనా?
- చోరీకి గురైనా రైతే భరించాలా?
- ఉచిత విద్యుత్ ను నీరుగార్చేందుకే నగదు బదిలీనా?
"మీటర్ కాలితే రైతుజేబుకు చిల్లేనా? చోరీకి గురైనా రైతే భరించాలా? ఉచిత విద్యుత్ ను నీరుగార్చేందుకే నగదు బదిలీనా? కొన్ని యూనిట్లకే పరిమితం చేసి రైతులపై భారం మోపుతారా? రైతులు వ్యతిరేకిస్తున్నా ఎలాగైనా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలన్న పంతం వెనక మతలబు ఇదేనా? చెప్పండి వైఎస్ జగన్" అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఈనాడులో వచ్చిన ఓ కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.