లడఖ్ లోని లేహ్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న ధోనీ
- ప్యారాచూట్ విభాగంలో గౌరవ లెఫ్టినెంట్ గా ఉన్న ధోనీ
- స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయనున్న ధోనీ
- ఆగస్ట్ 15 వరకు సైనిక విధుల్లోనే
ఈ సందర్భంగా సదరు సైనికాధికారి మాట్లాడుతూ, భారత సైన్యానికి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. ప్రస్తుతం అతను విధులను నిర్వహిస్తున్న చోట తన బృంద సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పారు. సైనిక బలగాలతో కలసి విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఆగస్టు 15 వరకు ధోనీ తన విధుల్లో ఉంటారని చెప్పారు.