Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

  • నిన్న 30,948 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,24,234
  • నిన్న 403 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,34,367  
corona bulletin in inida

దేశంలో నిన్న 30,948 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,24,234కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 38,487 మంది కోలుకున్నారు. నిన్న 403 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,34,367  కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,16,36,469 మంది కోలుకున్నారు.    

3,53,398 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 52,23,612  వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 58,14,89,377  డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

More Telugu News