కాశీ అన్నపూర్ణా దేవి ఆలయంలో శోభ, కవిత, శైలిమ ప్రత్యేక పూజలు!
- రెండో రోజు కొనసాగుతున్న వారణాసి పర్యటన
- సౌకర్యాలు కల్పించిన స్థానిక అధికారులు
- నేడు కాశీ విశ్వేశ్వరుడు, దుందిరాజ్ గణేశ్ సందర్శన
ఇక నేటి ఉదయం కాశీ విశ్వేశ్వరాలయాన్ని దర్శించుకున్న వీరంతా, అన్నపూర్ణాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శైలిమ, శోభ, కవితలు కుంకుమపూజలో పాల్గొన్నారు. ఆపై దుందిరాజ్ ఆలయంలోని కోరికలు తీర్చే దేవుడిగా పేరున్న వినాయకుని దర్శించుకుని పూజించారు. వరాహి ఆలయానికి కూడా వీరంతా వెళ్లారు. నేటితో వీరి పర్యటన ముగియనుంది.