లాక్ డౌన్ తరువాత తిరుమలలో రికార్డు!
- నిన్న 30 వేల మందికి పైగా దర్శనం
- ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నాం
- వెల్లడించిన టీటీడీ అధికారులు
ఇదే సమయంలో కరోనా వ్యాపించకుండా చూసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, శానిటైజేషన్ ప్రక్రియను నిరంతరమూ అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో వారాంతంలో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందన్న సంగతి తెలిసిందే.