జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ వివరణ!
- కేసీఆర్ జాతీయ స్థాయి పార్టీ పెడతారని వార్తలు
- ఆ వార్తల్లో నిజం లేదని తెలిపిన కేసీఆర్
- భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధిస్తుందని కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ సభ్యులెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. పూర్తి సమాచారం, అవగాహనతోనే మాట్లాడాలని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ట్ర రూపురేఖలు మారుతాయని తెలిపారు.