సీఎం కార్యాలయానికి మాస్క్ ధరించకుండా వచ్చిన గుజరాత్ మంత్రి.. రూ. 200 ఫైన్!
- జరిమానా విధించిన గాంధీనగర్ మున్సిపల్ అధికారులు
- కారు దిగే సమయంలో మర్చిపోయానన్న మంత్రి
- ఫైన్ చెల్లించి, రశీదు చూపించిన మంత్రి
సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో పటేల్ ముచ్చటించారు. జరిమానాను చెల్లించినట్టు రసీదును చూపించారు. వాస్తవానికి తాను మాస్కును ఎప్పుడూ ధరించే ఉంటానని... అయితే, కారు దిగే సమయంలో మర్చిపోయానని చెప్పారు.