YSRCP: లీడింగ్ లో సెంచరీ దాటేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా, 126 స్థానాల ట్రెండ్స్ వెల్లడయ్యాయి. వైసీపీ ఆధిక్యంలో సెంచరీని దాటేసింది. ఆ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులు 101 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తెలుగుదేశం 23 స్థానాల్లోనూ, జనసేన 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇక లోక్ సభ విషయానికి వస్తే వైసీపీ 8 చోట్ల, టీడీపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
Go Back to Shorts
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News