పాడుబడ్డ బావిలో వేలాది ఆధార్ కార్డులు!
- మహారాష్ట్ర యవత్మాల్లోని షిండేనగర్ ప్రాంతంలో ఘటన
- బావిలో చెత్తను తొలగిస్తుంటే బయటపడ్డ ఆధార్ కార్డులు
- దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు
అయితే, గతంలో నైలాన్ గోనె సంచుల్లో ఆధార్ కార్డులను ప్యాక్ చేసి, వాటిని రాళ్లతో కట్టి ఎవరో వేలాది ఆధార్ కార్డులను ఆ బావిలో పారేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకోసం ఓ కమిటినీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు.