అజిత్ పవార్ అంతిమయాత్రలో చోరీ.. ఏడుగురి అరెస్టు
- అజిత్ పవార్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు
- బంగారం, ఖరీదైన వస్తువులు పోయినట్లు 15 మంది ఫిర్యాదు
- ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు
చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.