బీహార్ శాసనమండలిలో... నితీశ్ కుమార్ Vs రబ్రీదేవి
- నితీశ్, రబ్రీదేవి మధ్య వాగ్వాదం
- రాష్ట్రం కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్న నితీశ్
- విపక్షాలతో కలిసి వాకౌట్ చేసిన రబ్రీదేవి
దీంతో నితీశ్ కుమార్ మాట్లాడుతూ... తమ ప్రభుత్వం రాష్ట్రం కోసం ఎంతో చేసిందని... గతంలోని ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు.
తమ ప్రభుత్వం మహిళలకు ఎంతో చేసిందని... వారు మహిళల కోసం ఏం చేశారని నితీశ్ ప్రశ్నించారు. లాలూ ప్రసాద్ సమస్యల్లో ఉన్నప్పుడు ఆమెను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై రబ్రీ మండిపడ్డారు. విపక్షాలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు.