చంద్రబాబును కలిసిన యోగా గురువు బాబా రామ్దేవ్
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్దేవ్
- ఏపీలో వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుపై చర్చ
- ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, విద్యా రంగాల్లో పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం వెల్లడి
బాబా రామ్దేవ్తో భేటీకి సంబంధించి చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుతో పాటు వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, విద్యా రంగాల్లో పెట్టుబడులపై చర్చించినట్లు పేర్కొన్నారు.