2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, వామపక్షాలతో కలిసి పోటీ: టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు షరీఫ్
- తూర్పుతాళ్లులో ‘టీడీపీ గౌరవ సభ’
- రాష్ట్రంలోని పరిస్థితులు బీహార్ను తలపిస్తున్నాయని వ్యాఖ్య
- వైసీపీ పాలన అసమర్థంగా, అరాచకంగా ఉందన్న షరీఫ్
రాష్ట్రంలోని పరిస్థితులు బీహార్ను తలపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వమే వీటిని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా, అసమర్థంగా వ్యవహరిస్తోందన్నారు. భద్రత, ప్రశాంత పాలనకు టీడీపీని ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు.