Etela Rajender: రెండో రౌండ్ లో కూడా ఈటలదే.. వెనుకంజలో టీఆర్ఎస్!

  • రెండో రౌండ్ లో ఈటలకు 4,851 ఓట్లు
  • టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 4,659 ఓట్లు
  • 359 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్న ఈటల
Etela Rajender in leading by 359 votes after second round counting in Huzurabad

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల సరళి టెన్షన్ పెంచుతోంది. ఇప్పటి వరకు రెండు రౌండ్ల ఫలితాలు వెలువడగా... రెండు రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యతను కనపరిచారు. రెండో రౌండ్ లో టీఆర్ఎస్ కు 4,659 ఓట్లు రాగా... ఈటలకు 4,851 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 220 ఓట్లు పడ్డాయి. రెండో రౌండ్ లో ఈటల 193 ఓట్ల ఆధిక్యతను సాధించారు. తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఈటల 359 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

More Telugu News