'భారత్ మాతా కీ జై' నినాదాలతో లడఖ్లో సైనికుల మధ్య నడుస్తున్న ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో
- చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో లడఖ్లో మోదీ పర్యటన
- నిము ప్రాంతంలో అధికారులతో భేటీ
- ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ సిబ్బందికి సూచనలు
ఆర్మీకి పలు సూచనలు చేసిన మోదీ అనంతరం సైనికుల వద్దకు మరోసారి వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మోదీ పర్యటన సందర్భంగా సైనికులు భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.