వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా?
- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు
- మంగళవారం ముగిసిన ఇరుపక్షాల వాదనలు
- ఈరోజు తీర్పును వెలువరించనున్న సీఐడీ కోర్టు
ఈ కేసును రాజకీయ కక్షలో భాగంగా పెట్టారని... వంశీ అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు ఈరోజు తీర్పును వెలువరించనుంది. వంశీకి బెయిల్ వస్తుందా? రాదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.