తెలంగాణలో ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)
- ప్రశాంతంగా జరిగిన పరీక్ష
- 90 శాతం మంది హాజరు
- జూన్ 27న ఫలితాలు
- తెలంగాణ ఏర్పడ్డాక మూడోసారి టెట్ నిర్వహణ
కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. తొలిసారి 2016 మేలో టెట్ నిర్వహించారు. ఆ తర్వాత 2017 జులైలో టెట్ జరపగా, మళ్లీ ఐదేళ్ల తర్వాత తాజాగా టెట్ నిర్వహించారు.