జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదం చాలా తగ్గింది: కేంద్ర ప్రభుత్వం
- 45 శాతం ఉగ్రవాదం తగ్గింది
- 2021 నాటికి విద్రోహ ఘటనలు 229కి తగ్గాయి
- 2019 నుంచి 2021 మధ్య 406 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు
ఇక 2018లో జమ్మూకశ్మీర్ లో 417 విద్రోహ ఘటనలు జరగ్గా... 2021 నాటికి అవి 229కి తగ్గాయని తెలిపారు. ఆ ప్రాంతంలో ఉగ్రకార్యకలాపాలు సగానికి సగం తగ్గినట్టు డేటా చెపుతోందని అన్నారు. 2019 నుంచి 2021 మధ్య ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 406 మంది భద్రతా సిబ్బంది, 177 మంది సాధారణ పౌరులు చనిపోయారని తెలిపారు.