టీ20 ప్రపంచకప్ కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
- తొలి రౌండ్ మ్యాచ్ లకు కన్సల్టెంట్ గా జయవర్ధనే నియామకం
- అండర్19 ప్రపంచకప్ కు మెంటార్, కన్సల్టెంట్ గా జయవర్ధనే
- ఐపీఎల్ లో ముంబై జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న జయవర్ధనే
మరోవైపు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు జయవర్ధనే 2017 నుంచి హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఆ జట్టుకు ఇప్పటి వరకు మూడు సార్లు టైటిల్ అందించాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే జయవర్దనే శ్రీలంక జట్టు బయోబబుల్ లో చేరతాడు.