Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

  • కొత్త‌గా 31,382 కేసులు
  • నిన్న 318 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,46,368
  • నిన్న 72,20,642 వ్యాక్సిన్ డోసుల వినియోగం
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 31,382 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న మ‌రో 32,542 మంది క‌రోనా నుంచి కోలుకోవ‌డంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,28,48,273కు చేరింది. నిన్న 318 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,46,368కు చేరింది.

దేశంలో 3,00,162 మంది ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. దేశంలో నిన్న 72,20,642 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 84,15,18,026 కు చేరింది. కేర‌ళ‌లో నిన్న 19,682 కేసులు న‌మోదు కాగా, 152 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News